సంఘటనలు
- మే 20 భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్న వాస్కోడిగామా కాలికట్ తీరంలో అడుగుపెట్టాడు.
భారత్
- జూన్ 20 మకియవెల్లిని సిగ్నోరియా ప్రాంతానికి కార్యదర్శిగా నియమించారు.
- జూలై 31 కొలంబస్ ట్రినిడాడ్ దీవికి చేరుకున్నాడు.
- ఆగస్టు 1 క్రిస్టోఫర్ కొలంబస్ ఉత్తర అమెరికా ప్రధాన భూభాగం చేరాడు.